ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 32 రైళ్లు రద్దు, 11 దారి మళ్లింపు

11 months ago 18
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. అలాగే కొన్ని రైళ్లను దారి మరల్చారు. ఈ మార్పులతో సికింద్రాబాద్, దర్బంగా, దోర్నకల్, విజయవాడ వంటి నగరాలకు రాకపోకలు ప్రభావితం అవుతాయని రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి.. అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
Read Entire Article