ఏపీ, తెలంగాణకు నారా భువనేశ్వరి భారీ విరాళం.. హెరిటేజ్ తరఫున కళ్లు చెదిరే మొత్తం

1 year ago 28
Nara Bhuvaneswari Flood Donation: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ ఎండీ నారా భువనేశ్వరి పెద్ద మనసు చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం నారా భువనేశ్వరి హెరిటేజ్‌ సంస్థ తరఫున ఏపీకి రూ.కోటి, తెలంంగాణకు రూ.కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. అలాగే ఆయుష్‌ ఆసుపత్రి యాజమాన్యం సీఎం చంద్రబాబును కలసి రూ.50 లక్షలు విరాళంగా అందజేసింది. అలాగే మరికొందరు కూడా భారీగా విరాళాలను అందజేశారు.
Read Entire Article