ED Returns Seized Agri Gold Assets Rs 3339 crores: అగ్రిగోల్డ్ బాధితులకు ఎట్టకేలకు ఊరట దక్కింది. అగ్రిగోల్డ్ ఆస్తుల పంపిణీకి మార్గం సుగమం అయ్యింది. . నాంపల్లి ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఏళ్ల నిరీక్షణ తరువాత డిపాజిటర్లకు ఊరట దక్కిందనే చెప్పాలి.. బాధితులకు రూ.6 వేల కోట్లు పంపిణీ చేయనున్నారు. ఈడీ నుంచి ఏపీ సీఐడీకి ఆస్తుల బదిలీ చేసి ఆ తర్వాత డబ్బుల్ని పంపిణీ చేయనున్నారు.