ఏపీ దేవాదాయ శాఖ నిర్ణయం.. ఆ ఉద్యోగులు తొలగింపు..

10 months ago 18
కాణిపాకం ఆలయంలో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులను ఏపీ దేవాదాయ శాఖ విధుల నుంచి తొలగించింది. గతంలో కాణిపాకం ఆలయం వద్దనున్న టికెట్ కౌంటర్లు, విరాళాల సేకరణ కేంద్రాలను ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల సమయంలో విధులలో నిర్లక్ష్యం వహించిన, అధికంగా నగదు కలిగి ఉన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, తాత్కాలిక బ్యాంక్ ఉద్యోగులు ఎనిమిది మందిని తాజాగా ఏపీ దేవాదాయ శాఖ అధికారులు విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Read Entire Article