ఏపీ నుంచి అయోధ్యకు ఆర్టీసీ బస్సులు.. ఈడీ కీలక ప్రకటన

1 year ago 35
Kadapa To Ayodhya Buses: ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే అయోధ్యకు బస్సులు ఉన్నాయి. అయితే కడప నుంచి కూడా ప్రత్యేక సర్వీసుల్ని నడుపతామని ఈడీ చెంగల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భక్తులు, ప్రయాణికులు ఒక టీమ్‌గా వస్తే తాము ప్రత్యేక బస్సు సర్వీసుల్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.. అది కూడా అద్దె ప్రాతిపదికన అన్నారు. ఎవరైనా అయోధ్య వెళ్లానుకుంటే తమను సంప్రదించాలన్నారు. అలాగే ఆర్టీసీ కార్గోకు ఏజెంటుగా పనిచేయాలనకునేవారికి అవకాశం ఉందన్నారు.
Read Entire Article