ఏపీ నుంచి ఆ భారీ పరిశ్రమ తరలిపోతోందా?.. రూ.16,350కోట్లు పెట్టుబడి పోయినట్లేనా, ఓహో అసలు సంగతి ఇదా?

10 months ago 20
Andhra Pradesh Jsw Posco Steel Plant Leave To Odisha: ఆంధ్రప్రదేశ్‌లో ఒక పెద్ద ఉక్కు కర్మాగారం తరలిపోతోందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ అనే సంస్థ ఒడిశాలో ఒక కంపెనీని కొనుగోలు చేసింది, అంతే! ఆంధ్రప్రదేశ్‌లో వారి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. రాజకీయ కారణాల వల్ల తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారని ప్రభుత్వం ఖండించింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పనులు కూడా జరుగుతున్నాయి. నిజం ఎంత, అబద్ధం ఎంత?
Read Entire Article