ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలనుకునే ఉద్యోగులకు అలర్ట్.. మంత్రి కీలక ప్రకటన

1 year ago 22
Ap Telangana Employees Bifurcation: ఏపీ నుంచి తెలంగాణకు.. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్​కి వచ్చేందుకు దరఖాస్తులు చేసుకున్న ఉద్యోగుల అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారుల కమిటీ సమీక్షిస్తుందని ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. టీడీపీ ఎమ్మల్యే కూన రవికుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మొత్తం 3,389 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
Read Entire Article