ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ రైలు.. ఈ రూట్‌లోనే!

1 year ago 56
Vijayawada Bangalore Vande Bharat Express: ఏపీ నుంచి ఇటీవలే వందేభారత్ రైలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ నుంచి మరికొన్ని కొత్త వందేభారత్ రైళ్ల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. రైల్వేమంత్రిని కలిసిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు. విజయవాడ నుంచి బెంగళూరకు వందేభారత్ రైలు ప్రారంభించాలని కోరారు. ఈ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాజధాని అమరావతి ప్రాంతం నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ పెరుగుతుంది అంటున్నారు.
Read Entire Article