తెలంగాణ రాజ్యసభ స్థానాలు.. సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవం

3 months ago 21
తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ మనూ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియగా.. పోటీలో మరెవరూ లేకపోవటంతో ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ మేరకు వారికి నియామకపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Read Entire Article