ఏపీ పదో తరగతి ఫలితాల్లో టాప్ మార్కులు.. ఆ అమ్మాయికి ఎకరం పొలం ఉచితంగా, కలెక్టర్ ఆదేశాలు

1 year ago 23
Palnadu 1 Acre Land Grant To Amulya: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో అమ్మాయిలు పైచేయి సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలవగా, పల్నాడు జిల్లాకు చెందిన అమూల్య అనే విద్యార్థిని పేదరికాన్ని జయించి 593 మార్కులు సాధించింది. ఆమె కుటుంబ పరిస్థితిని చూసి చలించిన జిల్లా కలెక్టర్ ఎకరం పొలం మంజూరు చేశారు. మరోవైపు, కారంపూడికి చెందిన పావని చంద్రిక 598 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిగా నిలిచింది.
Read Entire Article