ఏపీ ప్రజలకు అలర్ట్.. నేడు ఆ జిల్లాలో తీవ్ర వడగాల్పులు.. రెడ్ అలర్ట్

11 months ago 24
రాష్ట్రంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. అయితే, అల్లూరు జిల్లాలో మాత్రం ఓ మండలంలో తీవ్ర వడగాల్పులు ఉటాయని హెచ్చరించింది. ఆ ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం కూడా రాష్ట్రంలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
Read Entire Article