ఏపీ ప్రజలకు ఇవాళ ఒక్కరోజే ఛాన్స్.. త్వరపడండి, రాయితీ పొందండి.. 5 రోజుల్లో రూ.204 కోట్లు

2 weeks ago 3
Andhra Pradesh Property Tax Collection Counters On 31st: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. ఇవాళ ఒక్కరోజే ఛాన్స్.. త్వరపడండి, రాయితీ పొందండి అని కోరుతున్నారు పోలీసులు. ఈ మేరకు ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. ఈ మేరకు పన్ను బకాయిలపై ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీతో ఐదు రోజుల్లో రూ.204 కోట్లు వసూలయ్యాయి. వడ్డీ 50% రాయితీ ప్రకటించిన తర్వాత వసూళ్లు భారీగా పెరిగాయి. రాయితీ గడువు సోమవారంతో ముగుస్తుంది.
Read Entire Article