ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ ఇళ్లు, భవనాలు ఇక మీ సొంతమే.. మార్గదర్శకాలు జారీ

5 months ago 18
Andhra Pradesh Building Penalisation Scheme 2025 Guidelines: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు బంపరాఫర్ ఇచ్చింది. 2025 ఆగస్టు 31 లోపు కట్టిన ఇళ్లు, భవనాలను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (BPS) కింద నాలుగు నెలల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విస్తీర్ణం, ఉల్లంఘనలను బట్టి ఫీజులు, ఫైన్లు ఉంటాయి. అలాగే కొన్ని రాయితీలు కూడా ఉన్నాయి. అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Read Entire Article