Andhra Pradesh Malls Multiplex Parking Fee Regulation: ఏపీలో పట్టణాల్లో వాణిజ్య సముదాయాలు, మాల్స్, మల్టీప్లెక్స్ల వద్ద పార్కింగ్ ఫీజుకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్ అమలు చేయనున్నారు. ఈ మేరకు పార్కింగ్ ఫీజ్ వసూలు చేయడాన్ని క్రమబద్ధీకరిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వాణిజ్య సముదాయాలు, మాల్స్, మల్టీప్లెక్స్లు పార్కింగ్ స్థలాల్లో 30 నిమిషాల వరకు ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని సోమవారం స్పష్టం చేసింది. మిగిలిన వివరాలు ఇలా ఉన్నాయి.