ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై ఉచితంగానే, ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్.. ఒక్క కండిషన్

11 months ago 9
Andhra Pradesh Malls Multiplex Parking Fee Regulation: ఏపీలో పట్టణాల్లో వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల వద్ద పార్కింగ్‌ ఫీజుకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్ అమలు చేయనున్నారు. ఈ మేరకు పార్కింగ్ ఫీజ్ వసూలు చేయడాన్ని క్రమబద్ధీకరిస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు పార్కింగ్‌ స్థలాల్లో 30 నిమిషాల వరకు ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని సోమవారం స్పష్టం చేసింది. మిగిలిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article