ఏపీ ప్రజలకు తీపికబురు.. దేశంలో తొలిసారి ఏపీలోనే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్, రూ.750 కోట్లతో!

4 months ago 11
Yoga Naturopathy Research Institut In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో 'అపెక్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి'ని ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. 450 పడకలతో, ఆధునిక సౌకర్యాలతో రానున్న ఈ సంస్థకు 40 ఎకరాల భూమిని కేటాయించాలని కోరింది. రూ.750 కోట్ల పెట్టుబడితో, ఇది యోగా, ప్రకృతి వైద్య రంగాల్లో పరిశోధనలకు, శిక్షణలకు ప్రధాన కేంద్రంగా మారనుంది. దేశంలోనే తొలిసారిగా ఈ ప్రతిష్టాత్మక సంస్థ రాష్ట్రానికి దక్కుతోంది.
Read Entire Article