ఏపీ ప్రజలకు ఫైనల్ ఛాన్స్.. మార్చి 11 వరకు మాత్రమే.. ఆన్‌లైన్‌లోనూ అవకాశం

1 month ago 4
AP Govt Building Penalization Scheme Apply Online: అక్రమ నిర్మాణాలల క్రమబద్దీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (BPS) కింద ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించారు. మార్చి 11 లోపు ప్రజలు అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవచ్చని తెలిపారు. ఆ తర్వాత గడువు పెంచే అవకాశం లేదంటున్నారు. ఇప్పటికే వేలాది మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అవసరమైన వారు మార్చి 11లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Entire Article