ఏపీ ప్రజలకు బంపరాఫర్.. ఈ నెలాఖరు వరకు ఛాన్స్, ఉపయోగించుకోండి

1 year ago 38
Andhra Pradesh Oils Discount: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో తక్కువ ధరలకు నూనెలు, ఉల్లిపాయలు, టమోటాలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తగ్గింపు ధరల్లో నిత్యావసర సరుకుల విక్రయాలు ప్రారంభమయ్యాయి. పామాయిల్‌ ప్యాకెట్‌ రూ..110లు, సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ ప్యాకెట్‌ రూ. 124కు వినియోగదారులకు అందజేశారు. కిలో టమోటో రూ. 45లకు పంపిణీ చేశారు. అలాగే ఉల్లిపాయలు తక్కువ ధరకే అందిస్తున్నారు.
Read Entire Article