ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆ ఇళ్లు, స్థలాలు మీ సొంతమే.. దర్జాగా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు!

7 months ago 23
Andhra Pradesh Svamitva Scheme Houses Lands: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లో ఆస్తి హక్కుల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. స్వామిత్వ పథకం రెండో విడతలో భాగంగా 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయనున్నారు. ప్రజల అభ్యంతరాలను స్వీకరించడానికి నేటి నుంచి ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి కోటి కార్డులు పంపిణీ లక్ష్యం. ఈ స్వామిత్వకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉ న్నాయి.
Read Entire Article