Andhra Pradesh Lrs Pending Applications: ఆంధ్రప్రదేశ్లో అనుమతి లేని లేఅవుట్లలోని స్థలాలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఎల్ఆర్ఎస్-2025 పథకం ద్వారా 2025 జూన్ 30 లోపు రిజిస్టర్ అయిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు. గడువులోగా ఫీజులు చెల్లించలేని గత ఎల్ఆర్ఎస్-2020 దరఖాస్తుదారుల 6,000 దరఖాస్తులను కూడా పరిష్కరించాలని నిర్ణయించారు. ఇది స్థల యజమానులకు గొప్ప ఉపశమనం. ఈ మేరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.