ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇక రూపాయి కట్టక్కర్లేదు, పూర్తిగా ఉచితం.. ప్రభుత్వం ఆదేశాలు

1 year ago 22
Andhra Pradesh No Garbage Tax: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చింది. ఏపీ ప్రజలు రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపిందే. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వసూలు చేసిన చెత్త పన్నును రద్దు చేస్తూ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇకపై ప్రజలు చెత్త పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.. 2024 డిసెంబరు 31 నుంచి చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చింది.
Read Entire Article