ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. ఇకపై ప్రతి శుక్రవారం, కీలక ప్రకటన

4 months ago 7
AP Mana Mitra Whatsapp Governance Campaign: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు 'మన మిత్ర' వాట్సాప్ సేవలపై అవగాహన కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి శుక్రవారం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి ఈ డిజిటల్ సేవలను ఎలా ఉపయోగించుకోవాలో వివరిస్తారు. దీని ద్వారా మన మిత్ర ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యం. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ప్రజలకు డిజిటల్ సేవలు చేరువ కానున్నాయి.
Read Entire Article