ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి నుంచి శుభవార్త.. ఏపీ ఎన్జీవో కీలక ప్రకటన

1 year ago 28
Andhra Pradesh Government Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే తీపికబురు వింటారని చెబుతున్నారు ఏపీ ఎన్జీవో నేతలు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశామని.. ఉద్యోగుల సమస్యల్ని ఆయనకు విన్నవించినట్లు చెప్పారు. డీఏ, పీఆర్సీ, పీఎఫ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశాలపై వినతి అందజేసినట్లు చెప్పారు. చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారని.. ఉద్యోగులు త్వరలోనే శుభవార్త వింటారనన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలిపారు.
Read Entire Article