ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి రోజూ రూ.70 వసూలు.. ఈ రశీదు అదేనా!

2 weeks ago 6
AP Govt Rs 70 Collect From Auto Drivers: ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల నుంచి రూ.70 వసూలు చేస్తోందని.. ప్రతి రోజూ ఈ వసూళ్లు ఉంటున్నాయని సోషల్ మీడియాలో ఓ రశీదు వైరల్ అవుతోంది. నందమూరి బాలయ్య ప్రాతినిధ్య వహిస్తున్న హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి వసూళ్లు ఇవేనంటూ రశీదును కొందరు ట్వీట్చేశారు. మరి నిజంగానే ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల నుంచి రూ.70 వసూలు చేస్తోందా.. అసలు నిజం ఏంటో తెలుసుకుందాం..
Read Entire Article