ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 1500 మందికి పైగా ప్రమోషన్

4 months ago 17
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులకు కనీస అర్హతను తగ్గిస్తు ఆదేశాలు జారీ చేసింది. అనగా ప్రమోషన్ పొందాలంటే రెండేళ్ల నుంచి ఏడాదికి తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతుల పండగ మొదలైంది. ప్రభుత్వం నిర్ణయంతో ఒకేసారి 1500 మందికిపైగా పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి లభించబోతుంది. ఇంత భారీ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించడం ఇదే తొలిసారి. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..
Read Entire Article