ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందాలు.. గేమ్ ఛేంజర్ అవుతాయా?

1 year ago 36
అమరావతి రాజధాని అభివృద్ధితో పాటుగా పలు కీలక అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐఐటీ మద్రాస్ మధ్యన ఒప్పందాలు జరిగాయి. మొత్తం ఎనిమిది అంశాలపై ఏపీ ప్రభుత్వం, ఐఐటీ మద్రాస్ మధ్యన ఒప్పందాలు కుదిరాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇరు పక్షాలు ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి. అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దటంలో సాంకేతిక సలహాలు ఇవ్వడంతో పాటుగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం వంటి అంశాల్లో ఏపీ ప్రభుత్వం ఐఐటీ మద్రాస్ మధ్యన ఒప్పందాలు జరిగాయి.
Read Entire Article