ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక!.. వారందరికీ సూపర్ న్యూస్..

1 year ago 22
ఏపీ ప్రజలకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త వినిపించనుంది. ఎన్నాళ్లుగానే ఎదురుచూస్తున్న కొత్త రేషన్‌కార్జుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సమాచారం. డిసెంబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. డిసెంబర్ 2 నుంచి 28 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని.. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి కొత్త రేషన్‌కార్డులు అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేసి.. సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది.
Read Entire Article