ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 26మంది పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్

5 months ago 11
Andhra Pradesh Gvot 26 Panchayat Secretaries Suspended: స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో డేటా సేకరణలో నిర్లక్ష్యం వహించిన 26 మంది పంచాయతీ కార్యదర్శులపై ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కఠిన చర్యలు తీసుకున్నారు. దాదాపు మూడు వేల పంచాయతీలలో వందలాది ఆస్తులకు ఒకే ఫోన్ నంబర్‌ను అనుసంధానం చేసినట్లు గుర్తించి, వారిని సస్పెండ్ చేశారు. ఆస్తిపన్ను వసూళ్లలో పారదర్శకతకు ఉద్దేశించిన ఈ పోర్టల్‌లో జరిగిన ఈ తప్పిదాలపై అధికారులు తీవ్రంగా స్పందించారు.
Read Entire Article