ఏపీ బడ్జెట్‌లో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్క రైతుకు రూ.20వేలు, మంత్రి కీలక ప్రకటన

1 month ago 4
Andhra Pradesh Budget Annadata Sukhibhava Scheme: ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రతిపాదించింది. అయితే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో కీలక పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం కింద.. ప్రతి ఏటా రూ.20వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు బడ్జెట్‌లో అన్నదాత సుఖీభవ పథకానికి రూ.9వేల400 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article