TG Bharath Donates Rs 1 Crore To Urdu University: ఏపీ మంత్రి టీజీ భరత్ యూనివర్సిటీకి కోటి విరాళం ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ మేరకు ఆ విరాళాన్ని వీసికి అందజేశారు. ఈ డబ్బుల్ని భవనాల నిర్మాణానికి ఉపయోగించనున్నారు. మరోవైపు వక్ఫ్ ఆస్తుల నమోదు గడువు పొడిగింపుపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఢిల్లీ వ్యాపారులు ఏపీ అరటి పండ్లను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.