ఏపీ మద్యం షాపుల దగ్గర బ్యానర్లు ఏర్పాటు.. రూ.5 లక్షల ఎఫెక్ట్, ఆసక్తికర కారణం

1 year ago 33
Andhra Pradesh Liquor Bottles Mrp: ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం అక్రమాలను నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించింది.. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే రూ. 5 లక్షలు జరిమానా విధిస్తారు. మరోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాణం లైసెన్స్‌ రద్దు చేస్తారు. మద్యం షాపులో పరిధిలో బెల్ట్‌షాపులు నిర్వహిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. దీంతో ప్రతి మద్యం షాపు దగ్గర బ్యానర్లు ఏర్పాటు చేశారు.
Read Entire Article