ఏపీ మహిళలకు ఉచిత బస్సు పథకం.. వారందరికి 15 రోజుల తర్వాతే ఫ్రీ బస్ అమలు, ఎందుకంటే!

7 months ago 9
Andhra Pradesh Free Bus Travel Bus Passes: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ 'స్త్రీ శక్తి' పథకాన్ని ప్రారంభించింది. నేటి నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ వంటి ఐదు రకాల బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. గుర్తింపు కార్డు చూపించి జీరో ఫేర్ టికెట్ పొందవచ్చు. ఇప్పటికే పాస్‌లు ఉన్నవారికి గడువు ముగిసే వరకు ఈ పథకం వర్తించదు. తిరుమల, ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులకు ఈ ఉచిత ప్రయాణం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Entire Article