ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.40 వేలు, అర్హులు వీరే..

1 year ago 27
మహిళల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం సరికొత్త కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైంది. డ్వాక్రా సంఘాల్లో ఉంటూ ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ చేసే మహిళలు తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్కరికి రూ.40 వేల వరకు 6 శాతం వడ్డీకే రుణాలు ఇవ్వనున్నారు.
Read Entire Article