ఏపీ మహిళలకు శుభవార్త.. మళ్లీ ఆ పథకం అమలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

10 months ago 24
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలుచేసిన మరో పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ బేబీ కిట్ పేరుతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవం అయిన తల్లులకు కిట్లు అందించేవారు. 2016లో ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం ప్రారంభించారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావటంతో బేబీ కిట్ పథకం ఆగిపోయింది. అయితే నవజాత శిశువుల సంరక్షణ, ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాలను ప్రోత్సహించడం కోసం ఈ పథకాన్ని మళ్లీ తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Read Entire Article