ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటికి 'హైడ్రా' నోటీసులు..? స్పందించిన కమిషనర్ రంగనాథ్

1 year ago 29
హైదరాబాద్‌ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పంజా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు చోట్ల కూల్చివేతలు చేపట్టిన హైడ్రా.. నేడు కూడా పలు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు ఇచ్చి కూల్చివేతలు చేపడుతోంది. ఈ నేపత్యంలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇంటికి కూడా నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.
Read Entire Article