ఏపీ రెవెన్యూ శాఖలో ఉద్యోగుల పోస్టు పేరు మారింది.. ప్రభుత్వం కీలక నిర్ణయం

2 weeks ago 3
AP Tahsildar Office Junior Office Assistants Post: ఏపీ ప్రభుత్వం తహసీల్దార్‌ కార్యాలయాల్లోని ఉద్యోగుల పేరును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ల హోదా మారిపోయింది. వారి పేరును జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌గా మార్చారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా.. రెవెన్యూశాఖ కోరడంతోనే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జీవో నంబర్ 8లో అవసరమైన సవరణ చేశారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article