Annadata Sukhibhava Scheme 2025 Release Date: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది! అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైంది. అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందించనుంది. మొదటి విడతగా ఈ నెల 20న రూ. 7 వేలు అందజేయనున్నారు. ఈ పథకం ద్వారా ఎందరో రైతుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి!