ఏపీ రైతులకు అలర్ట్.. అన్నదాత సుఖీభవపై అప్‌డేట్.. డబ్బులు పడేది అప్పుడే?

7 months ago 10
ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్య గమనిక. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదలపై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్ట్ 2వ తేదీ వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగానే పీఎం కిసాన్ యోజన 20వ విడత నిధులు విడుదల చేస్తారంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్ట్ రెండో తేదీ అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా విడుదల చేస్తారని సమాచారం. మరోవైపు అన్నదాత సుఖీభవ దరఖాస్తు గడువు జూలై 23తో ముగియనుంది.
Read Entire Article