ఏపీ రైతులకు అలర్ట్.. అన్నదాత సుఖీభవపై అప్‌డేట్.. డబ్బులు పడేది అప్పుడే?

11 months ago 20
ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్య గమనిక. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదలపై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్ట్ 2వ తేదీ వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగానే పీఎం కిసాన్ యోజన 20వ విడత నిధులు విడుదల చేస్తారంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్ట్ రెండో తేదీ అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా విడుదల చేస్తారని సమాచారం. మరోవైపు అన్నదాత సుఖీభవ దరఖాస్తు గడువు జూలై 23తో ముగియనుంది.
Read Entire Article