ఏపీ రైతులకు తీపికబురు.. ఎట్టకేలకు ఆ డబ్బులు విడుదల, ముందే చెల్లించిన ప్రభుత్వం

7 months ago 20
Ap Govt Releases Rs 44 Crore For Crop Insurance: రబీలో ప్రధాన మంత్రి పంటల బీమా పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.44.06 కోట్లు విడుదల చేసింది. కోరమండల్ సంస్థ 100 గ్రామాలను దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టింది. శ్రీసత్యసాయి జిల్లాలో టంగ్‌స్టన్ ఖనిజ అన్వేషణకు హిందుస్థాన్‌ జింక్‌కు ప్రభుత్వం ప్రాథమిక లైసెన్స్‌ మంజూరు చేసింది. ఈ పరిణామాలతో రాష్ట్రంలో వ్యవసాయ, ఖనిజ రంగాల్లో కీలక అడుగులు పడ్డాయి.
Read Entire Article