ఏపీ రైతులకు శుభవార్త.. ఆ భూములకు మినహాయింపు, కొత్త రూల్ గురించి తెలుసా

4 months ago 13
AP Farmers Exemption For E Crop Non Farming Lands: ఆంధ్రప్రదేశ్‌లో ఈ-పంట నమోదుకు కేంద్రం ఊరటనిచ్చింది. సాగులో లేని, వ్యవసాయానికి పనికిరాని భూములను ఈ-పంట నమోదు నుంచి మినహాయించింది. ఈ నెల 30లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు వెలువడ్డాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినా, ప్రభుత్వ పథకాల ద్వారా పరిహారం పొందాలన్నా ఈ-పంట నమోదు తప్పనిసరి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article