ఏపీ రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. 50కుపైగా రైళ్లు రద్దయ్యాయి, మరో 50 దారి మళ్లించారు

7 months ago 7
Vijayawada 50 Trains Cancelled: విజయవాడ మీదుగా వెళ్లే రైలు ప్రయాణికులకు అలర్ట్! విజయవాడ-గూడూరు సెక్షన్‌లో రైల్వే లైన్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. రద్దయిన రైళ్లలో విజయవాడ-ఒంగోలు, విజయవాడ-బిట్రగుంట రైళ్లతో పాటు తిరుపతి-విశాఖపట్నం, గూడూరు-సికింద్రాబాద్ రైళ్లు కూడా ఉన్నాయి. వీటిలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని అధికారులు సూచించారు.
Read Entire Article