ఏపీ రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆ స్టేషన్‌కు వెళ్లవు

1 year ago 26
Parvathipuram Trains Cancelled: ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రయాణికులకు అలర్ట్! పార్వతీపురం రైల్వే స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లు పాక్షికంగా నడుస్తాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సహా పలు రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తాయి. ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునే ముందు ఈ మార్పులను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం రైల్వే శాఖను సంప్రదించండి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article