ఏపీ వరద బాధితులకు బ్యాంక్ ఆఫ్ బరోడా, రేమాండ్ భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో చెక్కు

1 year ago 27
Andhra Pradesh Raymond Group Donates Rs 2 Crore: ఏపీలో వరద బాధితులకు చేయూతనిచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన పలువురు తమ విరాళాలను చెక్కుల రూపంలో అందజేశారు. రేమాండ్‌ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ సింఘానియా రూ.2 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.కోటి చెక్కులను సీఎంకు ఇచ్చారు. గంగవరపు విజయ్‌భాస్కర్‌ ఆధ్వర్యంలో ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ రూ.65లక్షలు ఇచ్చారు.. రాష్ట్రీయ సేవా సమితి రూ.50లక్షలు ఇచ్చారు.
Read Entire Article