ఏపీ విద్యార్థులకు కేంద్రం శుభవార్త.. కేబినెట్‌లో కీలక నిర్ణయం..

1 year ago 59
ఏపీలోని విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని ఐదు ఐఐటీలలో సీట్ల సంఖ్యను పెంచాలని, మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని నిర్ణయించారు. తిరుపతి ఐఐటీ సహా ఐదు ఐఐటీలలో విద్యా, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచాలనే ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
Read Entire Article