ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.15 వేల కోసం రెడీగా ఉండండి, తల్లికి వందనంపై కీలక ప్రకటన

1 year ago 21
Nara Lokesh On Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది.. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు పథకాల అమలుపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే నెలలో అమలు చేసే పథకాలపై క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన చేశారు. మే నెలలో అమలు చేస్తామని చెప్పగా.. బడ్జెట్‌లో డబ్బుల్ని కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో మరోసారి కీలక ప్రకటన చేశారు.
Read Entire Article