ఏపీ విద్యార్థులకు శుభవార్త.. బడి ప్రారంభమైన రోజే పంపిణీ..! మొదలైన ప్రక్రియ

1 year ago 17
ఏపీలోని స్కూలు విద్యార్థులకు శుభవార్త. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమైన రోజే ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఒకటి నుంచి ఐదో తరగతికి సంబంధించిన పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభమైంది. ఏప్రిల్ నాటికి పాఠ్యపుస్తకాల ముద్రణ పూర్తి చేసి, జిల్లాలకు తరలించాలని విద్యా శాఖ భావిస్తోంది. మే చివరి నాటికి స్కూళ్లకు చేర్చాలని.. జూన్‌లో పాఠశాలలు తిరిగి ప్రారంభించగానే విద్యార్థులకు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఉంది.
Read Entire Article