ఏపీ సచివాలయానికి సంజయ్‌ దత్.. సీఎం చంద్రబాబుతో భేటీ..

1 month ago 7
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలో చంద్రబాబును కలిసిన సంజయ్ దత్.. కాసేపు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సంజయ్ దత్.. ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లారు. మరోవైపు ఫిబ్రవరి నెలలో మంత్రి నారా లోకేష్.. సంజయ్ దత్‌తో భేటీ అయ్యారు. తాజాగా చంద్రబాబుతో సంజయ్ దత్ భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Entire Article