ఏపీ సర్కార్ గొప్ప నిర్ణయం.. ఇక భూ వివాదాలకు చెక్, సరికొత్త కార్యక్రమం

9 months ago 16
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో రెవెన్యూ రికార్డుల అమలుతోపాటు.. భూ వివాదాల పరిష్కారానికి ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టును ఇప్పటికే ప్రారంభించింది. రాష్ట్రంలోని 10 మున్సిపాలిటీలను ఈ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా.. అందులో 8 పురపాలికల్లో సర్వే పూర్తి చేశారు. ఈ కార్యక్రమం సక్సెస్ అయితే.. రాష్ట్రంలో ఆస్తుల వివాదాలను పూర్తిగా పరిష్కరించవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Read Entire Article