ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. కేసులు పరిష్కరిస్తే రూ.3వేలు కాదు రూ.10వేలు ఇస్తారు

1 month ago 10
AP Govt Pay Rs 10000 For Successful Mediation Cases: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇకపై మధ్యవర్తిత్వంతో కేసులు పరిష్కరిస్తే రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. విజయవాడలో ‘మధ్యవర్తిత్వం' అంశంపై జరిగిన కార్యక్రమంలో ప్రకటన చేశారు. గతంలో రూ.3వేలు ఉండేదని దానిని రూ.10వేలకు పెంచుతామన్నారు. ఒకవేళ కేసు పరిష్కారం కాకపోయినా సరే రూ.3వేలు ఇస్తామన్నారు. ఏపీ హైకోర్టు సీజే ధీరజ్‌సింగ్ ఠాకూర్ కూడా రిక్వెస్ట్ చేయడంతో నిర్ణయంజ
Read Entire Article