ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు

1 year ago 35
Budumuru Nagaraju Chandrababu Pa: ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో జనాల్ని బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించిన మాజీ క్రికెటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ క్రికెటర్‌ రికీ భుయ్‌కు స్పాన్సర్‌ చేయాలని.. క్రికెట్‌ కిట్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు పంపాలని.. ముఖ్యమంత్రి పీఏ పేరుతో పలువురికి వాట్సాప్‌ మేసేజ్‌లు పంపుతున్నాడు. ఈ మేరకు మాజీ రంజీ క్రికెటర్‌ బుడుమూరి నాగరాజు విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Entire Article