ఏపీ హైకోర్టులో సింహాచలం ఆలయానికి ఊరట.. 14 ఏళ్ల తర్వాత ఏకంగా రూ.650 కోట్లు

1 year ago 40
AP High Court Verdict On Simhachalam Temple Lands: సింహాచలం అప్పన్న ఆలయానికి హైకోర్టులో భారీ ఊరట దక్కింది. కొన్ని వందల ఏళ్ల క్రితం భక్తురాలు విరాళంగా ఇచ్చిన భూమి ఎట్టకేలకు సింహగిరిపై ఉన్న కాశీవిశ్వేశ్వర కోవెలకు చెందేలా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంగసాని అగ్రహారంలో సర్వే నంబర్లు 3/1, 3/4లలోని 99.20 ఎకరాల భూమిని కాశీ విశ్వేశ్వరునికి విరాళంగా ఇచ్చారు. ఆ భూమిని కొందరు ఆక్రమించగా హైకోర్టులో విచారణ జరిగింది.. భూమిని ఆక్రమించిన వారు వేసిన పిటిషన్‌ను ఈనెల ఐదో తేదీన హైకోర్టు కొట్టివేసింది.
Read Entire Article